Telangana | ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయిం�
DK Aruna | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అ�
KCR | ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్ కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదే
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ పదేండ్లలో ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయ�
KCR | కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పుడు తులం బంగారం యాడపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల బహిరం�
KCR | దళితబంధు ఏమైందని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి కాసాని జాన్�
KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా, వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన�
KCR | ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
KCR | సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్వగ్రామం చింతమడకలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ దంపతులను ఆహ్వానించారు.
BRS | ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని శనివారం అమీర్పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ �
BRS Party | లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా త�