KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతను ఓపెన్ చేశారు. ఇక నుంచి ఎక్స్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచా�
బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజల గోసకు కారణమ�
ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను కేసీఆర్ చైతన్యపరిచారని తెల
2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట�
రెండు తెలుగు రాష్ర్టాలలో సంచలనంగా మారిన ఆ ఉదంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆ రోజున, రేవంత్రెడ్డి సవాలు ప్రకారమే తన రాజీనామా పత్రాన్ని అడ్వాన్సుగా వెంట తీసుకొని గన్పార్క్కు వచ్చారు.
బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీనేని రణమని చెప్పారు.
రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రె�
తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నది. ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగంలో అంచనాలకుమించి రాణిస్తున్న రాష్ట్రం..అటు ఆర్థికంలోనూ పెద్ద రాష్ర్టాలను తలదన్నెలా దూసుకుపోతున్నది. ఇదే క్రమంలో 2047 నాటికి రాష్
KCR | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్కు ఓటు వేసినా వ్యవసాయబావుల వద్ద మోటార్లకు
కరెంటు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను హెచ్చరించారు.
మహబూబ్నగర్ జ�
Election Commission | మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కల్వకుంట్ల తారకరామారావుపై ఈ నెల ఒకటిన వరంగల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలపై హెచ్చరించింది.
Manda Jagannatham | నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు.