Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంన�
Karimnagar | కరీంనగర్లో చేపట్టిన హనుమాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. శోభాయాత్ర సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వా�
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి తాజా పనివేళలు అమల్లో ఉంటాయని ఎస్సీఈఆర్టీ �
పదేండ్లు అల్లర్లు, మతఘర్షణలు లేకుండా తెలంగాణ శాంతిభద్రతల నిలయంగా పరిఢవిల్లింది. ఫలితంగా పెట్టుబడుల వరద పారింది. ఏటా పోలీసు వ్యవస్థకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ, అత్యాధునిక సౌకర్యాలు కల్పించటంతో తెలంగా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నందున వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశంపై సర్కారు స్పష్టత ఇవ్వాలని మాజీ వైద్యారోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ�
తెలంగాణలో ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తున్నందున ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్లు బంద్
Doctors | తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని కార్యాలయంలో డీఎంఈని వైద్యు�
Kamareddy | లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా మెడికల్ ఆఫీసర్లను లైంగికంగా వేధించినట్లు తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరో�
Telangana | తనను గెలిపిస్తే ప్రజల సమస్యలపై పోరాడతానని నల్గొండ- వరంగల్- ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తానని తెలిపారు. వ�
పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరు�
Maoists dump | పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు(Maoists) ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును(Huge dump సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Etela Rajender | అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాటలు తప్ప హామీల అమలు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు.
Wine Shops | పట్టభద్రుల ఉప ఎన్నిక(Graduate by-election) పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మద్యం షాపులు బంద్(Wine Shops) కానున్నాయి.
MLC Elections | ఖమ్మం - వరంగల్ - నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. �