ఏపీలో విజయం సాధించి మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితా�
ములుగు జిల్లాలోని సమ్మక్కసాగర్ బరాజ్, దానికి ఎగువన, దిగువన ఉన్న నీటివినియోగ లెక్కలను అందజేయాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) తెలంగాణ సర్కారుకు సూచించింది.
చిహ్నాలను మారిస్తేనో, పేర్లను చెరిపేస్తేనో చెరిగిపోయేవి కావు కేసీఆర్ గుర్తులు. తెలంగాణలోని సబ్బండ వర్గాల గుండెల్లో ఆయన పేరు, గుర్తులు ఎప్పుడో ముద్రితమైపోయాయి. తెలంగాణ ప్రజల జీవితాలే అందుకు సజీవ సాక్ష�
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్నట్టుంది తెలంగాణ ప్రజల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు నట్టేట మునిగారు. మార్పు.. మార్పు.. అని ఊదరగొట్టిన కా�
Sircilla | సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 12 డైరెక్టర్ స్థానాలకు గానూ గురువారం జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్లు గెలుపొందారు. ఇద్దర
ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలు తెలంగా
Singareni | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై సింగరేణిలో పాలన పరుగులు పెట్టాలని సంస్థ సీఎండీ ఎన్ బలరాం సూచించారు. కోడ్ నేపథ్యంలో నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందించాల్సిన సౌకర్యాలపై
Boy died | ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్ను(Tractor) తాత రివర్స్ తీస్తుండగా, టైర్ల కింద పడి మనుమడు మృతి(Boy died) చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా(Peddapally) ధర్మారం మండలం దొంగతుర్తిలో జరిగింది.
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి )బరాజ్లోని(Medigadda) ఏడో బ్లాక్లో 18, 19 పియర్ల వద్ద ఇటీవల చేపట్టిన గ్రౌటింగ్ పనులు (Grouting works) కొనసాగుతున్నాయి.
Dharna | పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల(Pending wages) చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు(Contract workers) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా చ
Prajavani | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిపివేశారు.