Harish Rao | వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట సాగు కంటే ముందే ఎకరాకు ఇస్తామన్న రూ.7500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా
Harish Rao | పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణం విడుదల చేయాలి. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతులు ఆందోళన చేందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ �
Yadagirigutta | యాదగిరిగుట్టకు(Yadagirigutta) భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
Saints died | వనపర్తి జిల్లాలో(Wanaparthi district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. సాధువులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు సాధువులు మృతి(Saints died) చెందారు.
రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవ�
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మాజీమంత�
తెలుగు రాష్ర్టాల్లో ఎంట్రీ ఇస్తున్న కొత్త బ్రాండ్ బీర్లు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ‘భూం భూం’ పేరుతో ఉన్న బీరును తెలంగాణలో ‘బీర్యానీ’ పేరుతో ప్రవేశపెడుతున్నట్టు సామాజిక మాధ�
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పండితులు, పీఈటీ, అప్గ్రేడెషన్ జాబితాను శనివారం విడుదల చేశారు. జిల్లాలవారీగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందే గ్రేడ్ -2 భాషాపండిత్ పోస�
భార్యపై కోపం తో ఆమెతోపాటు ఇంటిపై కిరోసిన్ పోశాడో ప్రబుద్ధుడు. ఆ వెంటనే ఇంటికి నిప్పంటించడంతో ఆమె తృటిలో తప్పించుకొన్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో కలకలం రేపింది. గ్రామ
ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పారిన్సన్, వెన్నముక సంబంధిత ఖరీదైన వ్యాధులతో కలిపి అదనంగా 65 కొత్త చికిత్సలను చేర్చారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుక
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్(హెచ్సీసీబీ) తెలంగాణలో తమ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణలో భాగంగా రూ.700కోట్ల పెట్టుబడితో పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ తయారీ ప్లాంట్ను ఏ
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు అనుమతి లేని క్లినిక్లపై శనివారం తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దాడులు చేశా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం నీలోజిపల్లిలో కరుణ క్లినిక్ ప