KCR | ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలనను అందించిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్ఎస్ ప్�
MLC Tata Madhu | ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.. ఆ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే.. అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడాని�
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి క�
Jupally Krishna Rao | నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎకో, టెంపుల్, రివర్ టూరిజం సమూహాల అభివృద్ధి, వసతుల కల్పనపై క�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ�
MLA Bandla KrishnaMohan Reddy | గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు
గ్లాస్ ఉత్పత్తుల సంస్థ ఏజీఐ గ్రీన్ప్యాక్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్, భువనగిరి, ఇస్నాపూర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, నూతన టె�
శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాలం వేదికగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డాక్టర్ మేడసాని మ
Vinod Kumar | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ లేఖ రాశారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ లేదా �
KTR | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చే
Basara RGUKT | బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నా�
TG EAPCET | టీజీ ఎప్సెట్ ద్వారా తెలంగాణలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎప్సెట్ ర్యాంకులను ప్రకటించగా, ఈ నెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కా