KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు కొడుతున్నారు.. కానీ మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ �
Weather | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్లో మంగళవారం భార�
గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. కార్మికులు విదేశాల్లో మరణిస్తే రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు. గల్ఫ్ నుంచి వచ్చినవారికి ఉపాధి పథ
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న వ�
ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధంలేని వ్యక్తి అధికారిక స్టేజీ �
చిన్నారులు ఇంట్లో చదుకునేందుకు రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలి. ఇంట్లో సక్రమంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాలి. శబ్దాలు రాకుండా, అంతరాయం కలగకుండా టీవీ, రేడియో, మొబైల్ఫోన్లను ఆఫ్చేయాలి.
ప్రశాంతంగా ఉండే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సోమవారం రాత్రి రణరంగాన్ని తలపించింది. నిరుద్యోగుల ఆందోళనలు, పోలసుల అరెస్టులతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Harish Rao | రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ�