CM Revanth Reddy | మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ము
Harish Rao | ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్కు హరీశ్రా
Jammi Chettu | దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నాటించాలనే గొప్ప సంకల్పానికి పునాది వేయ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
దేశంలో పారాసిటమాల్, పాన్ డి, కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిక్ సహా 50కి పైగా మందులు నాసిరకంగా ఉన్నాయని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) తాజా నివేదిక వెల్లడించింది.
మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారి బాధలు పట్టించుకునే వారే లేకపోయారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయోనని బిక్కుబిక్కుమంటున్నా పాలకులకు పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుత�
మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగ�
‘ఇందుగలడందులేడు..’ అన్నట్టుగా ప్రభుత్వంలోని అన్ని శాఖలపై బిగ్ బ్రదర్స్ పంజా విసురుతున్నారు. తాజాగా సమాచార, ప్రజా సంబంధాల శాఖపై (ఐ అండ్ పీఆర్) ‘బాణం’ విసిరారు. వారి అండతో ఐ అండ్ పీఆర్ విభాగంలో కొన్ని �
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి భవనాల కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలలుగా చెల్లించడమే లేదు. దీంతో వాటి యజమానులు విద్యాలయాలు, హాస్టళ్ల భవనాలను తాళాలు
స్వాతంత్య్ర సమరయోధుడుగా, అనంతర కాలంలో తెలంగాణ స్వయంపాలన కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమనేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే
హైడ్రా కూల్చివేతలను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తాము సమర్థించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎ
గత నాలుగేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. గురువారం మంత్రి హైదరాబాద్లోని హైటెక్స్లో ఏర్ప