KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలను కష్టాలను వెంటాడుతూనే ఉన్నాయి. రేవంత్ పరిపాలనలో రైతు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా పోయింది. 24 గంటల ఉచిత
సామాన్యులు, సంపన్నులకే కాదు; చివరికి దేవుళ్లకూ రేవంత్ సర్కారు నుంచి తిప్పలు తప్పడం లేదు. దేవుడి సొమ్ముపై మరో 7% పన్ను విధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5% ఉన్న కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ�
హైదరాబాద్లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అప్రజాస్వామికం, అత్యంత దారుణమని తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు.
బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దు�
మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
గతంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్గా పనిచేసి రైతుబంధు పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడిన వజ్రాల జయశ్రీని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె అనుముల తహసీల్ద�
రెండు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో తీర్పులు విభిన్నంగా వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం ఒకటే! కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోగా, బీజేపీ పరిస్థితి మెరుగుపడింది. హర్యానాలో దక్కుతుందనుకు�
KTR | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవంట.. కానీ మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట.. అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
TGPSC | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్పీఎస్సీ అధికారిక వెబ్స
TG Rains | తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్న
SC Reservations | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
Speed Post | తపాలా శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాల్ లెటర్ను సరైన సమయంలో అందజేయకపోవడంతో ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోయాడు.
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.