Jogu Ramanna | ఏడాది పాలన పూర్తయినా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఆశా వరర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకున్న పాపాన పోవడంలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తంచేశారు.
Dasoju Sravan | లగచర్ల రైతు హీర్యా నాయక్కు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన బాధితులపై ఇంత కోపమెందుకు ముఖ్యమంత్రి గారు అని ఆయన మండిపడ్�
Dharani Portal | రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు బంద్ కానున్నాయి. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గ�
Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆ
Lagcherla | లగచర్ల రైతు హీర్యా నాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ర
Sabitha Indrareddy | తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితారెడ్డి (Sabitha Indrareddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathore)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ
కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీయా అని ప్రశ్నించారు.
నాలుగు నెలలైనా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయకపోవడంతో కరెంటు లేక పంటలు పండించుకోలేక పోతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. �
పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని, పైరవీలు చేసుకున్నవాళ్లకే నిధులు విడుదల చేస్తున్నదని మం
రాజన్న కోడెలను కబేళాలకు విక్రయించడంపై ఆలయ అధికారులు బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండ, అనంతారం, చలపర్తి గ్రామాల్లో విచారణ జరిపారు. ఆలయ సూపరింటెండెంట్ వైరి నర్సయ్య, క్లర్క్ రవి ఆయా గ్రామాల్
తెలంగాణ తల్లి రూపం మార్చి, బతుకమ్మను తొలగించడం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంస్కృతిని హననం చేసి ప్రభుత్వం నుంచి సన్మానం చే
తెలంగాణతల్లి నుంచి బతుకమ్మను ఎడబాపితే ఎవరూరుకుంటరు?అని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. భారత ఉపరాష్ట్రపతిచే పూజలందుకున్న తెలంగాణతల్లి అధికారికతల్లి కాదా? అని నిలదీశారు. తెలంగాణ
‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటలపై ఉన్న శ్రద్ధ, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేమిటి?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీ�