MLA jagadish reddy | తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
OU Law College | ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థులను వర్సిటీ ఉన్నతాధికారులు గురువారం అభినందించారు.
MRPS | కింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్ మండి చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
TG Assembly | హామీలు అమలు చేయడం లేదని ప్రస్తావిస్తే.. రాద్ధాంతం చేస్తూ సభను నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడార
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
Half-Day Schools | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్డే స్కూల్స్పై అధికారికంగా ఉత్తర్�
బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత తెలంగాణ ఆడపడుచు కవితక్కకే దక్కిందని ముషీరాబాద్ ఎమ్మెల్కే ముఠా గోపాల్ (Muta Gopal) అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భారత జాగృతి నాయకులు లవకుమార్ ఆధ్వర్యంలో ఎ�
తెలంగాణ వాదానికి ఊపిరిపోసిన మహానే కేసీఆర్ అని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ (Madasu Srinivas) అన్నారు. మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాన్ని మార్చడానికి భగీరథ తపస్సు చేశారని వెల్లడించారు. వలస ప
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారు కూతలు మానుకోవాలని, లేకపోతే ప్రజలు చీకుడుతారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు నీ మాటలు విరుద్ధంగా ఉన్నాయని ఆమె విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి 39వసారి ఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయం త్రం బయల్దేరిన ఆయన ఢిల్లీకి రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం సీఎం విదేశాంగశాఖ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
‘ఎమ్మెల్యేల బలముంటేనే సీఎం అయినా, మంత్రులైనా ఉంటారు. మీ అందరి ఆశీర్వాదం నాకుంటే నేను మరో 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతా’ అని సీఎం రేవంత్రెడ్డి సీఎల్పీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలి�
ఇంటర్ పరీక్షల్లో బుధవారం బోటనీలో రెండు, గణితంలో ఒక ప్రశ్న చొప్పున తప్పులు దొర్లాయి. బోటనీలో 5,7 ప్రశ్నల్లో తప్పులు రాగా, గణితంలో 4వ ప్రశ్న తప్పుగా ఇచ్చారు.