తెలంగాణలో | తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కట్టడికి తీసుకొని మరణాలను నివారించగలిగిందని కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని వెల్లడించింది.
టీఎస్ ఎంసెట్ | టీఎస్ ఎంసెట్, బిట్ శాట్ ( BITSAT ) ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో బిట్శాట్ రాసే విద్యార్థులు ఎంసెట్
కృష్ణా ట్రైబ్యునల్ | కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
నిర్లక్ష్యం చేస్తే మూడోవేవ్ ముప్పు పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలి టీకాలు తీసుకోనివారే కరోనాకు లక్ష్యం డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి హైదరాబాద్, జూలై 20 (నమ
రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు.
తెలంగాణకు వర్ష సూచన | రాగల మూడు రోజుల్లో తెలంగాణ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి క
రాష్ట్రంలో చేపల ఉత్పత్తికి పుష్కల అవకాశాలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): చేపల ఉత్పత్తికి తెలంగాణలో పుష్కలమైన అవకాశాలున్నాయని, త్వరలోనే రాష్ట్రం చేపలను ఎగుమత�