తొలి శైవ క్షేత్రాలలో ఒకటి.. తెలుగువారి తొలి సంతకం హైదరాబాద్ శివారులో పురాతత్వ పట్టణం హైదరాబాద్ శివార్లలో శివరాత్రి నాడు భక్తులతో పోటెత్తి పోయే కీసరగుట్ట తెలంగాణలోని తొలి శైవ క్షేత్రాల్లో ఒకటి. విష్ణు�
Telangana | దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఈ నెల 20 వరకూ పొడిగించాలని నిర్ణయించింది.
Telangana | రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హైకోర్టు న్యాయవాదుల సమావేశం తీర్మానం చేసింది. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో హైకోర్టు న్యాయవాదుల సమావేశం జరిగింది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1673 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారికి ఒక వ్యక్తి బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు.
Corona Positive | వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇక్కడ శనివారం నాడు 17 మంది విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో ఐదుగురు విద్యార్థులకు
Agriculture Hackathon | సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు టెక్నాలజీయే సర్వస్వం. ఐటీ కారిడారే ప్రపంచం. కథంతా కంప్యూటర్లతోనే. కానీ, కొందరు తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలంబాట పడుతున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
భయం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు ఎన్నికల ప్రచారానికి తప్ప మోదీ బయటకొస్తున్నారా? మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్పై ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): దొడ్డిదారిన పదవి తెచ్చుకొన్న మధ్యప�
కేసీఆర్ను ఏదైనా అనేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన వల్లే తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతుకుతున్నారు ఎట్లుండే వాళ్లం.. ఎట్లున్నం: సినీనటుడు సుమన్ యాదాద్రి, జనవరి 8: ఒక హిందువుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబ్ యాదవ్ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. మున్సిపల్ కాంట్
రాష్ట్రం ఏర్పడ్డాక 100కు పైగా పతకాలతో యువ సెయిలర్ల చరిత్ర సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సెయిలింగ్లో తెలంగాణ యువత అత్యధిక పతకాలు సాధించి రాష్ర్టానికి గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రం ఏర్పడ్డాక 100కు పైగ
దివ్యాంగులకు ప్రత్యేకంగా తయారీ బీవీఆర్ఐటీ విద్యార్థుల ఆవిష్కరణ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కదిలే కృత్రిమ చేయిని బీవీఆర్ఐటీ నర్సాపూర్ విద్యార్థులు తయారు చేశారు. ‘
ప్రారంభించిన చైర్మన్ నందమూరి బాలకృష్ణ బంజారాహిల్స్, జనవరి 8: బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖానలో నాలుగో డే కేర్ యూనిట్ను శనివారం దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభి