టీ-ఐడియా, టీ-ప్రైడ్ కింద 67 వేల మందికి లబ్ధి రూ.4,800 కోట్ల వరకూ రాయితీలు ఔత్సాహికులకు విరివిగా సహాయం హైదరాబాద్, జనవరి 10 : చిన్నతరహా యూనిట్లు స్థాపించుకొని సొంతకాళ్లపై నిలబడాలనుకొనే వారికోసం ప్రవేశపెట్టిన టీ
30 మంది ప్రయాణికులు ఉంటే చాలు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే టీఎస్ఆర్టీసీలో ప్రయాణం హైదరాబాద్, జనవరి 10 : ‘చెయ్యెత్తండి..బస్సెక్కండి’ ఒకప్పటి నినాదం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ‘కాల్ చేయండి.. మీ ఇంటివద్ద�
పలు రాష్ర్టాల్లో కీలకంగా దేశీయ పర్యాటకం తెలంగాణకు వచ్చేవాళ్లలోనూ లోకల్ వాళ్లే హైదరాబాద్, జనవరి 10 : కొవిడ్ దెబ్బకు గత రెండేండ్లలో విదేశీ పర్యాటకుల రాక తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ఆస్కారం లేకపోవటం �
Rain in Jangaon | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనగాంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్�
Telangana | తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 351 మంది
Minister Srinivas Goud | గడచిన రెండు వారాలుగా రైతుబంధు సంబురాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
DGP Mahender reddy | తెలంగాణలోని అన్ని వర్సిటీల వీసీలతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాట�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మలి
Minister KTR | తెలంగాణ యువ నాయకుడు, మంత్రి కేటీఆర్ మనసున్న నేత. ఆపదలో సాయం చేయడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అతడి నైజం. ఎవరికీ ఆపదొచ్చినా..వెంటనే స్పందిస్తారు.. ఆపన్నహస్తం అందిస్తారు. కల్మ�
MLC Kavitha | సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయంసోమవారంతో రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
భయం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం స్వీయ నియంత్రణ పాటించాలి అందరూ టీకాలు వేయించుకోవాలి 15 ఏండ్లు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఇప్పించాలి అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి జాగ్రత్తలతో సం
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �