అటవీ వనరుల అభివృద్ధి, నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నది. అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుతోపాటు అడవి బిడ్డలకు జీవనోపాధి కల్పించడంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ.. యూఎస
పల్లె ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఇద్దరు ఎన్నారైల సంకల్పం సత్ఫలితాలను ఇస్తున్నది. నారాయణపేట జిల్లాలో చేపట్టిన ‘మన ఊరికి.. మన ఆరోగ్య వాహిని’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస
Minister Harish Rao | ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలో రిక్రూట్మెంట్ భర్తీ పూర్తి చేస్తామని
TSBIE | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ�
Minister Harish Rao | రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే 2 వేల పల్లె దవాఖానాలను ప్ర
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
Cold | రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో.. ఆ దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నది
చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు 70 ఏండ్ల వృద్ధుడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన గాల్రెడ్డి ఝరాసంగం జడ్పీహెచ్ఎస్లో 2021-22 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విభాగంలో పదో
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పాత సెంటర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాంస్య విగ్రహాన్ని రాజ్యసభ
Minister Errabelli Dayaker Rao | ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని వెలికట్ట గ్రామంలో సంపూర్ణ స్వచ్ఛత కోసం స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాల్ని విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఐటీ కంపెనీలను కోరారు.