పాఠశాల విద్యలో డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడుల్లో ఆగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) ల్యాబ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్గా
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఒకే తరహాలో కామన్ గ్రేడింగ్ విధానం అమల్లోకి రానున్నది. ఇందుకు నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్కు ఐఐటీ 18వ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐఐటీల వారీగా వేర్వ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో చుక్క వరద నీరు ఆగకుండా ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని వ
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.
Judges Transfer | పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను తెలంగాణ హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ట్ అండ�
YTDA | యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. బీఆర్కే భవన్లో వైటీడీఏ, శిల్పారామ�
Weather Report | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపుతుండడంతో జనం అల్లాడుతున్నారు. దాంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.
Minister Jagadish Reddy | ఉద్యోగల భర్తీపై తాము చర్చకు సిద్ధమేనని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా? అని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ దీపిక
Minister Sirnivas Goud | దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాల
TS Schools | రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రం�
Corona virus | తొర్రూరు, ఏప్రిల్18: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయ�
Hyderabad | నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్)ను ఆయన విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగ�
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.
ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం వైజాగ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలి అసలు పేర
తక్కువ పెట్టుబడితో అరుదైన రకాల పుచ్చకాయ పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్. తనకున్న 9 ఎకరాల్లో తన భార్య బండారి �