Telangana | విద్యార్థులు డిగ్రీ చదువుతూనే నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
దేశంలో ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమె�
JC Diwakar Reddy | రాయలసీమను తెలంగాణలో కలపాలని ఏపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు ద్వారా సీమలో సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు.
Hyderabad | పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన�
తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సీఎం కేసీఆర్ దార్శనికతతో స్ఫూర్తిపొందిన మహారాష్ట్ర ఎన్సీపీ నేత ప్రదీప్ సాలుంకే ‘తెలంగాణ- మాఝా అనుభవ్' (తెలంగాణ - నా అనుభవాలు) అనే పుస్తకాన్ని రాశారు.
విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరి�
మహారాష్ట్ర నడిబొడ్డున బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిర్వహించిన మూడో బహిరంగ సభ దిగ్విజయవంతమైంది. ఛత్రపతి శంభాజీనగర్లోని 15ఎకరాల జబిందా మైదానం జనసంద్రమైంది. పట్టణంలోని యువతీయువకులు, �
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంటూ ఢిల్లీలో ఓ కార్యక్రమం పెట్టి తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు రాంజీగోండు, కొమురం భీంతో కలిసి పోరాడారని ప్రవచిస్తే విస్తుపోవడం ప్రజల వంతైంది. ఆయన ప్రసంగ
Telangana | సరిగ్గా ఇరువై రెండేండ్ల కింద. 2001 కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సింహగర్జన సభ కవరేజీ కోసం మీడియా వాళ్లను తీసుకుపోవడానికి బస్సులు పెట్టారు. సభను కవర్ చేసే డ్యూటీ నాకు వేయకపోయినా సెలవు పెట్టీ మరి నేను క�
విద్యుత్తుసంస్థల్లో అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు చేపట్టే సమ్మె చట్టవిరుద్ధమని, సర్వీసు నిబంధన 34(20) ప్రకా రం ఇది మిస్ కండక్ట్గా పరిగణిస్తామని, కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్క�
సమిష్టిగా కృషిచేస్తే ఏదైనా సాధించవచ్చని దేశానికి తెలంగాణ చూపించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేంద్రం ప్రకటించిన 30 శాతం అవార్డులను గెలుచుకున్నది. అదే త�
మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుం�
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత�
CPI Narayana on Amitshah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకికతత్వానికి వ్యతిరేకం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.