Accident | అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, క
Group-1 Prelims | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్టికెట్లను ఆదివారం నుంచి https://www. tspsc.gov. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ
ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది
గతాన్ని ఎప్పుడూ మననం చేసుకోవాలి. అది మధురమైనదా.. మనసులను కలచివేసేదా అనే తర్కంతో పనిలేకుండా తలుచుకుని తీరాలి. మనసులో ఎప్పుడో ఒకప్పుడు మననం చేసుకోవాలి. వర్తమాన గమనం ఏ వైపునకు సాగుతున్నదో తెలియాలన్నా.. భవిష్
ఎన్నో సంప్రదాయ పండుగలకు నెలవు తెలంగాణ. వాటిలో మన రాష్ట్ర సంస్కృతికి బోనాలు దర్పణం పడతాయి. ఆషాఢం రాకతో హైదరాబాద్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం, వారం ఈ ఉత్సాహం ఇనుమడిస్తుంది.
తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం దుబ్బచెర్ల క్లస్టర్లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవంలో కలెక్టర్ హరీశ్తో కలిసి ఆమె ప�
అభివృద్ధి సాధనకై నడుం బిగించి సాగుతూ..
ఆర్థిక బలోపేతానికి దారులు వేస్తూ...
వెనుక బడిన మండలాల ఉన్నతి కాంక్షిస్తూ...
"పల్లె సమగ్ర సేవా కేంద్రాలు" స్తాపిస్తూ...