Minister Gangula | బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
TS Weather Update | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Minister Harish Rao | రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిప�
పేరులోనే ప్రఖ్యాతి- పాలంపేట కీర్తి
వందేళ్ళ కిందటే కరెన్సీ నోటు పై రామప్ప
ఆలయం ముద్రింపు- రామప్పకు గుర్తింపు
అదేతెచ్చింది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 24 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 72 యూనిట్లను అం�
తెలంగాణ ఉద్యమ లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు.. కొట్లాడి కొత్త రాష్ట్రం సాధించుకున్నాం.. ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ పగ్గాలు అందుకున్నారు. ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా ఏ లక్ష్యా�
Palamuru | ‘ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. పార్టీలు పోటీలుపడి గంజి కేంద్రాలు పెట్టేవి. పాలుగారిన పాలమూరులో ఈ దురవస్థ ఎప్పుడు పోద్దిరా దేవుడా అని ఏడ్చేవాళ్లం. పాలమూరు జిల్లాలో ఇయ్యాల గంజికేంద్�
పారిశ్రామిక రంగంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ కాటేదాన్ �
తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద
తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని సోనో�
తెలంగాణ పారిశ్రామిక, ఐటీ రంగాలు దేశానికే దిక్సూచి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవ వేడుకల్�
కినారా క్యాపిటల్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రూ.800 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధిక