Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
Southwest Monsoon | ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్లో జూన్ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి.
IT Annual Report | తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ర్టాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. కానీ, ఇప్పుడు దేశ ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. ఇందుకు 2022-23 వ�
Minister KTR | స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్న�
CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�
TSLPRB | రాష్ట్ర పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్ ముగిసినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 3,55,387 ఓఎంఆర్ షీట్లుండగా, రీకౌంట
Bharat Bhawan | కేసీఆర్ ఆలోచనా పరంపరలోంచి పుట్టుకొచ్చిన మరో అద్భుతమే భారత్ భవన్! ఒక జాతి విముక్తి కోసం పోరాడి, విజయుడై, ఒక రాష్ట్ర ఆవిర్భవానికి కారకుడై, ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధి సాధకుడైన వ్యక్తి, మానవా
వ్యవసాయం , పారిశ్రామిక రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చి, రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో సీఎం కేసీఆర్ నిలిపారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని శ్రీగార్డె�
ఒకనాడు చీకట్లో ఉన్న తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు నింపిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని 132/32 కేవీ సబ్స్టేషన్లో సోమవారం నిర్వహ�
విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్తు రంగంలో పురోభివృద్ధి సాధించామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని, జాతీ�
తాగు, సాగుకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా
మే నెలలో రెండు వారాల పాటు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బ్రిటన్, అమెరికా పర్యటించినప్పుడు రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. అనేక దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ ఆఫీసులు, ఫ్యాక్�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కవి �