Tamilisai | తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. గవర్నర్గా తాను సంతోషంగానే ఉన్నానని, రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని స�
Praja Palana | ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపో�
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటిం�
Viral Video | రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతుకగలవమ్మా.. ఎగిరిపోవె యాడికైన కోయిలమ్మా.. రాజన్న సినిమాలోని ఈ పాట గుర్తుంది కదూ! ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణలోని పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుందేమ�
ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు.
సమర్థ నాయకత్వం వల్ల ఈ ఏడాదంతా తెలంగాణ శాంతిభద్రతలతో పరిఢవిల్లింది. రాష్ట్రంలో ఎక్కడా, ఎలాంటి పెద్ద సంఘటన చోటుచేసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం
బెంగళూరు కేంద్రంగా.. నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ వ్యాపారిని పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.20లక్షల విలువ చేసే 20 గ్రాముల ఎం
వ్య వసాయ మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించడంతో, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మా ట్లాడారు. రైతులు, వ్�
స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వచ్చే నెలలో జరుగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్' (ప్రపంచ ఆర్థిక సదస్సు)కు సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. జనవరి 14 నుంచి 19 వరకు జరిగే ఈ సమ్మిట్లో ఆయనతోప
రాష్ట్రవ్యాప్తంగా 7 వేల స్టాఫ్నర్స్ పోస్టల భర్తీకి శుక్రవారం ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో శుక్రవారం నుంచి అధికారులు స
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించింది. డిసెంబర్ 30వ తేదీతో ముగియనున్న ఈ గడువును జనవరి 3వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీ�