Aranya Bhavan | అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్(Aranya Bhavan) లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్(Dobriel) కేక్ కట్ చేసి,
Petrol Bunk | హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. స్టాక్ లేదంటూ పలు పెట్రోల్ బంకులను వాటి యాజమాన్యాలు క్లో
అడవి గుండెలో అభివృద్ధి గానం ప్రతిధ్వనించింది. నాడు ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాల ప్రజలకు స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత �
ఒకప్పుడు తెలంగాణలోనే అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న జనగామ, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోని ప్రాంతాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పచ్చగా మారాయి. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంత
రాష్ట్రంలోని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతోపాటు అర్చకులు, అర్చక ఉద్యోగులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంతకాలంగా వేతనాలు నిలిచిపోయాయి. దీంతో అర్చ
తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ చివరికి రూ.4,532 కోట్లతో సరిపెట్టుక