MLA Krishna Rao | కాముని చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను(STP construction) వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది.
కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
Errolla Srinivas | మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడుతాం.. వేటాడుతామన్నారు. హామీలు అమలు చేయని పార్టీ,
CJI Justice Chandrachud | దిగువ కోర్టుల్లోనే కాకుండా.. హైకోర్టుల్లోనూ మౌలిక సదుపాయాల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్�
Cyber fraud | ఆన్లైన్లో కొనుగోలు చేసిన కార్డ్లెస్ మైక్లను((Cordless mics) )ఎక్సేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి(Cyber fraud) డబ్బులు కాజేశారు.