Rangareddy | అత్తపై కోపంతో కోడలు(Daughter-in-law) కత్తితో దాడి చేసి గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి(Rangareddy )జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ(Chaudhariguda)లో ఆదివారం చోటు చేసుకుంది.
Harish Rao | ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Readymix lorry | మెట్టుగూడ(Mettuguda)లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాలకు ఒక్కసారిగా శబ్దం రావడంతో మెట్టుగూడా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని ఖమ్మం లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బలప్రదర్శనకు దిగారు. ఖమ్మం నుంచి ఏకంగా 700 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్లోని గాంధీభవన్కు చే�
మన ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ ప్ర భుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వచ్చి రెండు నెల లు కూడా కాకముందే పలు డ్యాంలను కృష్ణా నీటి యా జమాన్య బోర్డుకు అప్పనంగా అప్పగించింది.
కృష్ణా నదీ జలాల పర్యవేక్షణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శనివారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన సర్వసభ్�
Telangana | భువనగిరి జిల్లా కేంద్రంలోని విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ వసతీగృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే గదిలో వీరు ఉరివేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మ�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించేడం