తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మహబూబ్నగర్ డీఎఫ్వో పీ కిశోర్, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం ఏడీఎఫ్వో ఎస్ శ్రీనాథ్ ఎన్నికయ్యారు.
నీళ్లలో, వరదల్లో పౌరులను కాపాడటంపై రాష్ర్టానికి చెందిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన సిబ్బంది శిక్షణ పొందుతున్నారు. ఇండియన్ ఫైర్ రెస్క్యూ నుంచి నిష్ణాతులైన అధికారులతో హైదరాబాద్ల
IAS Transfers | తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశార�
BRS | బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు అద్బుతమైన స్పందన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 42 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు ముగిశాయి. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి �
CM Revanth Reddy | మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో కమిటీ సమావేశం జరిగింది.
Dr Srinivas | తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ గడల శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వె�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్�
CM Revanth | నీ మాటలు రండ మాటలు.. నీ చేతలు రండ చేతలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) ఫైర్ అయ్యారు.
CM Revanth Reddy | హైదరాబాద్లోని జర్నలిస్టుల(Journalists)కు ఇండ్ల స్థలాలు(House sites) ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు.
Pension | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ ర�
KTR | కాంగ్రెస్ చార్సౌ బీస్ హామీలను చూసి ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గ�
Rangareddy | అత్తపై కోపంతో కోడలు(Daughter-in-law) కత్తితో దాడి చేసి గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి(Rangareddy )జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడ(Chaudhariguda)లో ఆదివారం చోటు చేసుకుంది.