Dead body | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది .
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (Birudu Rajamallu) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
మనకు పైకి కనిపించే రాజకీయాలు వేరు, కనిపించని లోపలి రాజకీయాలు వేరు. ఇది ఇప్పటి విషయం కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి కూడా ఇదే నడక, ఇదే నడత, ఇదే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ అడ్డాగా మారింది. ఆయా రాష్ర్టాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నది.
పత్రికా సమావేశంలో భాగంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించారు.
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
ఇసుక ధర డబుల్ అయ్యింది. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. గడిచిన నెల రోజులుగా పెరుగుతూ.. పెరుగుతూ ఇప్పుడు డబుల్ను మించింది. కొన్ని చోట్ల డబుల్ ఉంటే.. మరికొన్న చోట్ల డబుల్ను మించి పోతున్నది. ఊహించని ఈ హటాత
ఆదివారం తెల్లవారుజామున మెట్టుగూడ ప్రధాన రోడ్డుపై రెడీమిక్స్ వాహనం బీభత్సం సృష్టించింది. నాచారం ప్లాంట్ నుంచి హైటెక్ సిటీలో నిర్మాణానికి లోడ్తో వెళ్తున్న రెడ్మిక్స్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగ�
ఖమ్మం నగరంలో అక్రమంగా నివా సం ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్ పోలీస్స్టేషన్�