రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే రామకృష్ణారావు రూపొందించినన్నిసార్లు ర�
ప్రజాపరిపాలన పేరిట ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం.. వాటిని పరిష్కరించడంపై మాత్రం దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్�
ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసినట్టు కనిపిస్తున్నది.
తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు మాత్రం అరకొర నిధులు కేటాయించింది. ప్రజాపాలన ద్వారా ఇండ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో నాలుగు లక�
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-24 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఎడ్సెడ్ మొదటి సెట్ కమిటీ సమావేశం శనివారం ఉన్నత విద్యామండలి కా
Media point | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి గేర్లను మార్చకుండా కేవలం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెట్టేందుకే పరిమితం అవుతున్నది. ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున సాయం అందించేది. దానికి అద
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి సంబంధించి రూ.91,979 కోట్ల ఓట్ ఆన్ అకౌండ్ బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టింది. జూలైలో మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నది. శానససభలో డిప్యూటీ సీఎం,
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పు లు చేసిందని, తాము అప్పులను కట్టడి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నది. కానీ.. చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నా యి. చేతికి అందిన క�
రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్పై ప్రతిపక్ష నాయకులతోపాటు మంత్రులు సైతం మండిపడుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి భారీగా ఆదాయాన్ని దండుకుంటున్న రేవంత్రెడ్డి సర్కారు ఐటీ, పరిశ్రమల శాఖకు నామమాత్రపు �