Kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముంద
Sri Rama Navami | శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్ట�
Congress | తెలంగాణలో కనీసం 15 లోక్సభ స్థానాలను గెలవాలని ఏఐసీసీ, 14 సీట్లు గెలిచితీరుతామని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అటు ఏఐసీసీ ఆశాభావం, ఇటు పీసీసీ ధీమాకు తగినట్టుగా క్షేత్�
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
సివిల్స్ తుది ఫలితాల్లో తెలంగాణకు చెందిన అనన్యరెడ్డి సత్తాచాటారు. తొలి ప్రయత్నంలోనే అసమాన ప్రతిభ కనబర్చి మూడో ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే పాలమూరు బిడ్డ అనన్య.. ఆలిండియా 3వ ర్యాంకుత
పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్జీటీ పేస్కేల్ ఇవ్వాలని, ఎస్సైలకు గెజిటెడ్ హోదా కల్పించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు పీఆర్సీ చైర్మన్కు, ఐజీ చంద్రశేఖర్రెడ్డికి మంగళవారం సంఘం రాష్ట్ర �
పదేండ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ సభలో ఆయన మాట్లాడుతూ.. జై తెలంగాణ అనని, అమరులకు నివాళులర్పించిన ఏ�
సివిల్స్ తుదిఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు ర్యాంకుల పంట పడింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆలిండ
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాలతో పోలిస్తే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వె