హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు.
రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రియశిష్యుడు రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కలపాలని కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం
Egg Bajji | మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టపడే ఆహార పదార్థా
Dharmpauri Arvind | లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని రేవంత్ నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని అన్నారు. కోమటిరెడ్డి
ACB | హైదరాబాద్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి(CDPO) అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తె�
Soya Farmers | సోయా(Soya )కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్(Zainath) మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు(Soya Farmers) నాయకులతో కలిసి రాస్తారోకో(Agitation,) నిర్వహించారు.
Metro coach factory | రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(Metro coach factory) పెట్టండి. అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka) అన్నారు.