తెలంగాణ యువతను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఐదుగురు యువతలో ఒకరికి ఉద్యోగం లభించడం లేదు. దీంతో నిరుద్యోగ రేటు 20.1 శాతానికి చేరుకున్నది. ఇది జాతీయ సగటు 14.6 శాతం కంటే చాలా అధికం.
సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్కు ఉన్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ యువతను శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఎన్నికల్లో తమను ఉసిగొల్పి తీరా గద్దెనెక్కాక వదిలేసి మోసం చేసిన కాంగ్రెస్పై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తమకు జరిగిన అవమానం, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యారు.
అంతర్జాతీయ స్పేస్ రిసెర్చ్ మిషన్కు తెలంగాణ యువకుడు ఇండియా అంబాసిడర్గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ ‘లూనార్స్ రిసెర్చ్ స్టేషన్'కు అంబాసిడర్ ఫర్ ఇండియాగా మోహనసాయి ఆకుల(అమర్) ఎం
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో హైదరాబాద్లోని అశోక్నగర్కు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ జీ.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ మాటలు నమ్మి తెలంగాణ యు�
మన తలరాతను మార్చే నాయకులను ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు.
సకల వనరుల సుభిక్ష తెలంగాణ కల సాకారమయ్యే వేళ లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలు ముసురుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం నేడు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిరాశలోకి నెట్టివేసింది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ అథ్లెట్ సురభి ప్రసన్న స్వర్ణ పతకంతో మెరిసింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ ఈవెంట్లో సురభి ప్రసన్న 11.63 ప�
Minister KTR | ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఇప్పుడు ఒకెత్తు అని.. యువత ప్రాణం పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చార
Telangana Youth | ఏజెంట్ల మోసానికి గురైన తెలంగాణ యువకులు దుబాయ్లో అన్నమో రామచంద్రా అంటూ నిరీక్షిస్తున్నారు. మూడు రోజులుగా తిండి, నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. మంత్రి కేటీఆర్ దయతలంచి తమను ఇండియాకు రప్పించేలా చ�