రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సీ సుదర్శన్రెడ్డి వెల్లడించారు. నిరుడు అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల నుంచి �
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,28,29,498 ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 1,64,01,046 మంది పురుష ఓటర్లు, 1,64,25,784 మంది మహిళా ఓటర్లు ఉండగా థర్డ్ జెండర్లు 2,668 మంది ఉన్నార�
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది.
KTR | ప్రతి ఓటు విలువైనదే.. పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింద�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహ�
రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓటరు తుది జాబితాను ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విడుదల చేశారు. రాష్ట్రంలో 1,58,71,493 పురుషులు, 1,58,43,339 మహిళా ఓటర్లు, 8.11లక్షల
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పరిశీలన కోసం ఉంచిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉన్నారు.
Telangana Voters | రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోటి 50 లక్షల 48 వేల 250 మంది పురుష
మహిళల కంటే పురుష ఓటర్లే అధికం ఏడాదిలో పెరిగిన ఓటర్లు 1.91 లక్షలు హైదరాబాద్ జిల్లాలో అత్యధికం ములుగు జిల్లాలో అత్యల్పం తుది జాబితాను వెల్లడించిన సీఈవో హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మొత్�
మొత్తం ఓటర్లు.. 3,03,56,665: ఎన్నికల సంఘం ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు వచ్చే ఏడాది జనవరి 22న తుది జాబితా ప్రకటన జిల్లాల వారీగా ముసాయిదా జాబితా హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఓటర్ల ముసాయిదా జాబితా-202