Ramzan | ముస్లిములకు పవిత్రమైన రంజాన్ పండుగలో ప్రార్థనలు, వారు చేసే ఉపవాసదీక్షలతో రాష్ట్రంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) ఆకాంక్షించారు.
Minister Harish Rao | ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) వైద్యులను ఆదేశించారు
సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకు ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రామన్నపేటలో మంగళవారం నిర్వహించి�
Minister Jagadish Reddy |కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న దురాగతాలను ఎండగట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Minister Koppula Eshwar | రాష్ట్రంలో అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Minister Niranjan Reddy | రైతులకు అధిక రుణాలిచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) బ్యాంకర్ల(Bankers)కు విన్నవించారు.
Government Assistance | వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు(Planning Board) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
CM KCR | ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సందేశాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను(Government Programmes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Mini
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�