CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(CPR) విధానాన్ని నేర్చుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితులను కాపాడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు(Minister Harish rao) కోరారు.
Green India Challenge | ఎంపీ సంతోష్ కుమార్(MP Santhosh kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్(Green India Challenge) లో భాగంగా హైదరాబాద్ శిల్పారామం లో న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో(Mr. Thabang Linus Kholumo) మొక్కను నాటార
Ramappa Temple | ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం(Heritage Festival) సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ(Hanumakonda )లోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Ministers Errabelli Dayakar Rao ), సత్యవతి రాథోడ్(Satyavati Rathode) ఆ
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మి నారసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం ఆలయానికి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
BJP | ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు.
Singareni | తెలంగాణలోని సింగరేణి గనులను(Singareni mines) ప్రైవేట్పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పకొట్టేందుకు ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రా ఎర్రబెల్లి దయాకర్రావు (Minis
Minister Niranjan Reddy | ప్రపంచలో అన్నింటికన్నా సహకార శక్తి అత్యంత బలమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక�
Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా శనివారం చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలను విజయవంతం చేయాలని సీపీఐ(Cpi)(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
Income | యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ. 31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
Terrorists Act | పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్పై ఉపా చట్టం కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
Saleswaram jatara | చైత్రపౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని సలేశ్వరం జాతర(Saleswaram jatara) చివరి రోజు శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది.
Murder | ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ(Jogulamba district) గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది.