Suryapet | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణలేకుండా పోయింది. రాష్ట్రంలో అత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తాజాగా గిరిజన మహిళపై(Tribal woman) ఓ కాంగ్రెస్ నాయకుడు (Congress leader) లైంగి�
Jupalli Krishnarao | నాగార్జునసాగర్(Nagarjunasagar), బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి క�
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad Airport) మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.
Vikarabad | వికారాబాద్ జిల్లాలో(Vikarabad district) దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి చదవుతున్న 13 ఏళ్ల బాలికపై 4 మైనర్లు లైంగిక దాడికి(Assault) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు.
బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటా యి. ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్య క్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు త ప్పిం�
కరెంట్ చార్జీలను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ చెక్ పెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడవకుండా�
Koonanmneni | కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి క్షమాపణలు కోరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు( Koonanmneni Sambashivarao) సూచించారు.