Fraud | కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విద్యుత్ ఉద్యోగి ఓ యువతి నుంచి రూ. 19.50 లక్షలు తీసుకొని.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ముఖం చాటేశాడు(Fraud). వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యు
MLA Talasani | ఆషాడ బోనాల ఉత్సవాలు(Bonala festival) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda Barrage) వరద ప్రవాహం(Heavy flood) పోటెత్తుతోంది.
మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ�
T-Hub | స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎన్ఈసీతో(NEC company) కలిసి పనిచేస్తామని టీ హబ్(T-Hub) సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఎన్ఈసీ నెట్వర్స్ అండ్ సిస్టం ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ సీనియర్ �
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda Barrage) వరద ప్రవాహం(Heavy flood) పోటెత్తుతోంది.
Stray dogs | సీఎం రేవంత్ అంకుల్ కుక్కల బారి నుంచి మా ప్రాణాలు కాపాడండి అంటూ కుత్బుల్లాపూర్లో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Pedavagu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు(Pedavagu) కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gorati Venkanna | తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రధాత, తెలంగాణను ఆత్మలో ప్రతిష్ఠిం చుకున్న అరుదైన కవి దాశరథి రంగాచార్య(Dasharathi) అని ప్రముఖ వాగ్గేయ కారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Gorati Venkanna) అన్నారు.
Vinod Kumar | కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(,Boinapalli Vinod Kumar) అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బ�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 న�