Rajasekhar Reddy | రైల్వే గేటు( Railway gate) సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేటు(MLA Rajasekhar Reddy) సమస్యను పరిష్కరించాలని వాజ్�
MLA Madhavaram | ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు.
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహిరాబాద్లోని హైవేపై(Zaheerabad Highway) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్లో(Cars container) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎనిమిది కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
NRI | కువైట్లో(Kuwait) దక్షిణ భారత రాష్ట్రాల(Southern states) ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని ‘దక్షిణ స�
Siricilla | సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
Warangal | రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల పనితీరు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజల చావుకొచ్చినట్లయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట
Yadagirigutta | కార్తీక మాసం (Kaarthika masam) నేపథ్యంలో యాదగిరిగుట్టలో (Yadagirigutta) భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
Nallagonda | కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతున్న
Hyderabad | అప్పు తిరిగి ఇవ్వమనడమే ఆ వ్యక్తి చేసిన నేరమైంది. అవసరానికి సాయం చేసి ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణంగా హత్య(Brutal murdered) చేశాడు.
Gadwala | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది.
Hyderabad | మంత్రుల నివాసంలో(Minister quarters) పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి పీఏ సెల్ఫోన్(Cell phone) చోరీకి గురయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Rabies vaccine | వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.