Train accident | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda) పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం..
Hyderabad metro | నగరంలో(Hyderabad) మెట్రో రైళ్ల రాకపోకలు(Metro services) ఉదయం 5.30 గంటల నుంచే మొదలవుతాయని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
Siddipet | సిద్దిపేట : రైతుల సాగు కోసం(Cultivation water) తక్షణమే ప్రభుత్వం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల ద్వారా ఒక్కో టీఎంసీ చోప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. లేని పక్షంలో వచ్చే నెల 2 లేదా 3న రాజీ�
Srisailam Reservoir | ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు(Krishna river) వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam) పెద్దఎత్తున నీరు వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. ఈ నేపథ్యం
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఆవాస గ్రామం చోవులతండాలో వినూత్న రీతిలో నిరసన(Innovative protest) తెలిపారు. తమ తండాకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం గిరిజన బిడ్డలు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం త�
Bhuvanagiri | హక్కుల సాధన కోనం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) ఆందోళనబాట పట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం, పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు న�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్(RMP doctor) వైద్యం వికటించి బాలుడు మృతి(Boy died) చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా(Peddapalli Dist) కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్ పేట గ్రామంలో చోటు �
Bogotha Waterfall | తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం(Bogotha Waterfall) జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలం చీకుపల్ల�
Minister Ponguleti | రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) అన్నారు.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) భక్తులతో సందడిగా మారింది. ఆదివారం భక్తులు( Devotees) పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
Delhi floods | ఢిల్లీలో రాజేంద్రనగర్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా(Delhi floods) సికింద్రాబాద్కు చెందిన తానియా సోని(Tania Soni) అనే(25) ఏళ్ల యువతి మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రా�
CM Revanth reddy | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్ట్(Qutub Shahi Heritage Park) ము�
MLA Sanjay | కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) ఫకీర్ కొండాపూర్ గ్రామనికి చెందిన ఆడేపు గణేష్, మెట్పల్లి పట్టణానికి చెందిన రాపర్తి హర్షవర్ధన్ అనే విద్యార్థులను ఆదివారం పరామర్శించారు. వారి యోగక్షేమాలు అ
CM Revanth Reddy | హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్(Hare Krishna Foundation) ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు.