Lawyers boycott | న్యాయవాదులను(Lawyers ) దూషించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలని మంగళవారం ఖని న్యాయవాదులు చేస్తున్న చేస్తున్న దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.
రైతులు నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని(New technologies వినియోగించుకొని వ్యవసాయంతోపాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, పెరటి కోళ్లు పెంపకం వంటి వాటిపై దృష్టిసారించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని జాతీయ మాంస పరిశోధన, �
Pension money | పెన్షన్ డబ్బుల(Pension money )కోసం తన కొడుకులు వేధింపులకు పాల్పడుతున్నారని మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణ కలెక్టర్ ఫిర్యాదు చేశారు.
Ashe transportation | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి, బూడిద రవాణాను(Ashe transportation )అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Errabelli | రాయపర్తి మండలంలోని పలు గ్రామాలలోమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli) మంగళవారం బీఆర్ఎస్ మండల శ్రేణులతో కలిసి పర్యటించారు.
BRS | ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Groups results | ఎస్సీ వర్గీకరణ అమలుతోపాటు చట్టం వచ్చాకే గ్రూప్స్ పరీక్ష ఫలితాలు(Groups results) విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సావనుపల్లి బాలయ్య డిమాండ్ చేశారు.
MLA Sanjay | మద్దతు ధర కోసం పోరుబాట పట్టిన పసుపు రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలుద్దాం అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) పిలుపునిచ్చారు.