తెలంగాణకు రాజీవ్గాంధీకి సంబంధమేందని, ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పా టు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మేర్గు మహేశ్రెడ్డి యాదగిరి, కంకటి నవీన్గౌడ్ అన్నారు. సచివాలయం ఎదుట రా�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను
ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాత
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేనివని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శనివారం రాత్రి ఏడు గంటలకు గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సూర్యాపేట జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించార
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్ల
తెలంగాణ పోరులో నేలకొరిగిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. వారి బలిదానాలతోనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు. ఉద్యమ నేత కే�
రాష్ట్ర సాధనలో త్యా గాలు చేసిన అమరులను నాలుగు కోట్ల ప్రజలు ప్రతి రోజు స్మరించుకుంటున్నారని, వారి త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం అ�
నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రసమయి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులక