అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రుణమాఫీ అమలు చేయాలని బ్యాంకు అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ
విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల కారు మహారాష్ట్రలో ప్రమాదానికి గురైంది. ఇందులో ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలో తెలంగా ణ గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా ఈ ఏడాది రూ.2,500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్పర్సన్ వై శోభ పేర్కొన్నారు.
బ్యాంకు నుంచి రుణాలు పొందుతున్న స్వయం సహాయక సంఘం సభ్యులు తిరిగి రుణాలు చెల్లించడంలో ఆసక్తి చూపడం లేదని, బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని సంఘాలకు భవిష్యత్ ఉండదని బోథ్ తెలంగాణ గ్రామీణ �
సకాలంలో రుణాలను అందజేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో బుధవారం బ్యాంకర్లు, అధికారులతో డీసీసీడీఎల్ఆర్సీ సమీక్షా సమా�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస�