మంత్రి తలసాని | ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మంత్రి తలసాని | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
మిగతా రాష్ర్టాల్లో కన్నా వేగంగా పట్టణీకరణ కరోనాసంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకొన్నాం పారిశుద్ధ్యం, ఇంటింటికీ తాగునీటికి ప్రాధాన్యం గతేడాది 3.16 కోట్ల మొక్కలు నాటిన మున్సిపల్శాఖ వార్షిక నివేదికను విడుదల �
కమిటీకి ఎక్స్అఫీషియో చైర్పర్సన్గా హోంమంత్రి ప్యానల్ సభ్యుడిగా తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి నియామకం.. హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సెక్య
నోడల్ అధికారులుగా అదనపు కలెక్టర్లు ఎఫ్టీఎల్, సర్వే నంబర్లు గుర్తించే బాధ్యతల అప్పగింత హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి బదిలీ ప్రత్యేకంగా జీవోను జారీ చేసిన ప్రభుత్వం సిటీబ్యూరో, జూలై 7 (నమస్త
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవానాన్ని కూల్చి తిరిగి కొత్తగా నిర్మిస్తారా లేక వారసత్వ భవనాన్ని కాపాడుతూ ఖాళీస్థలంలో కొత్త భవనాలను నిర్మిస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్�
తెలంగాణ ప్రభుత్వం ఆలోచన హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఏపీలో అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎలాంటి అనుమతుల్లేని ఈ ప్రాజెక
పరిశ్రమల విస్తరణకు సాంకేతిక, ఆర్థిక తోడ్పాటు ఈఏడాది 600 మందికి బ్యాంకుల ద్వారా సాయం లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యశాఖల ప్రాధాన్యం హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఇతరవర్గాల్లోన
ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ‘సీమ’ పనులు ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనకు అడ్డంకులు ఏపీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి ఎన్జీటీ బృందమే స్వయంగా పరిశీలనకు రావాలి హెలికాప్టర్, ఇతర వసతులు మేమే కల్పిస�
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
పల్లె ప్రగతి | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.