దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండ
అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ | నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు 2.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ శాంపిల్స్లో హెచ్టీకాటన్ విత్తనాల గుర్తింపు ప్రభుత్వ చర్యలతో తగ్గిన నకిలీల విక్రయాలు జనవరి నుంచి 134 మందిపై 87 కేసులు 2014 నుంచి ఇ�
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ |
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు కొత్త మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లతో ముగింట్లోకి పాలన ధీమాను నింపుతున్న రైతు బీమా.. రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్షల�
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సబ్ ప్లాన్ | తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది.
స్కాలర్షిప్స్కు నిధులు విడుదల | తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫ్రంట్లైన్ వారియర్లుగా జర్నలిస్టులు | జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
పేర్లు ఖరారు చేసిన సర్కారు ఉత్తర్వులు జారీ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం రాష్ట్రంలోని పది విశ్వ విద్యాలయాలకు వైస్చాన్స్లర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను
సమర్థతకు ప్రతిభకు పెద్దపీట అన్ని సామాజిక వర్గాలకు అవకాశం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. నిన్న టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు యూనివర్సిటీలు.. వేదిక ఏదైనా అందరికి సామాజిక న్యాయం చే
వర్సిటీలకు వీసీల నియామకం | రాష్ట్రంలో యూనివర్సిటీలకు అతి త్వరలో కొత్త వైస్ ఛాన్స్లర్లు రానున్నారు. ఈ మేరకు వీసీల నియామకానికి ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేసింది.