నిబంధనలు సవరణ | బీఎడ్ కోర్సు ప్రవేశ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎడ్ అడ్మిషన్స్ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలన
హైదరాబాద్: మంత్రివర్గం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం అ�
కృష్ణా జలాల వివాదం ముగింపునకు తొలి అడుగు కేంద్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి క�
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండ
అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ | నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు 2.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ శాంపిల్స్లో హెచ్టీకాటన్ విత్తనాల గుర్తింపు ప్రభుత్వ చర్యలతో తగ్గిన నకిలీల విక్రయాలు జనవరి నుంచి 134 మందిపై 87 కేసులు 2014 నుంచి ఇ�
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ |
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు కొత్త మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లతో ముగింట్లోకి పాలన ధీమాను నింపుతున్న రైతు బీమా.. రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన ఆసరా పథకం లక్షల�
వ్యవసాయం నేడు పండగైంది | తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సబ్ ప్లాన్ | తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది.
స్కాలర్షిప్స్కు నిధులు విడుదల | తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫ్రంట్లైన్ వారియర్లుగా జర్నలిస్టులు | జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.