తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం డీపీఆర్ కోసం ప్రాథమిక పనులంటూ భారీ నిర్మాణాలా? నిజనిర్ధారణ కమిటీ వేయాలన్న ఎన్జీటీ ఆదేశాలేమయ్యాయి? కృష్ణాబోర్డు చైర్మన్కు నీటిపారుదలశాఖ లేఖ పనులు ఆపాలని డిమాండ్ హైదరా�
మరోసారి సబ్సిడీ గొర్రెల పంపిణీ గ్రామాల్లో మోడ్రన్ హెయిర్ సెలూన్లు మత్స్య, గీత కార్మికులకు సత్వర బీమా చెల్లింపులు నేతన్నలకు ఉచితంగా జీవిత బీమా హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు చేయూతనిస
వ్యాధి వస్తే వైద్యులు రక్షిస్తారు.., రోగం రాకుండా చూసి మనల్ని రక్షిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులు. ప్రపంచమంతటా కరోనా వైరస్ కలిగిస్తున్న బీభత్సం మనకు తెలిసిందే. ముందు జాగ్రత్త పడి తెలంగాణలో దీని కట్టడి �
సర్వే చేయొచ్చు | దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది.
రైతుబంధు జమ | రాష్ట్రంలో వానాకాలం సాగుకు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇవాళ 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10,40,017 మంది రైతుల ఖాతాల్లో రూ.1275.85 కోట్ల నగదును సర్కార్ జమ చేయనుంది.
పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15: కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కర్షకుల ఖాతాల్లో జమ చేయడంపై రైతులు హర�
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు | రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు (32 కియా కార్ల)ను ఉన్నతాధికారులు ప్రగతి భవన్కు తెప్పించారు.
దరఖాస్తుల స్వీకరణ | సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రా�
రాష్ట్ర ఆదాయంలో 38 శాతం ఉద్యోగుల వేతనాలకే కనీస వేతనంలోనూ కేరళ తర్వాత స్థానం మనదే సీపీఎస్ ఉద్యోగులకూ తెలంగాణ ఆపన్న హస్తం హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా
వేతన సవరణ ఉత్తర్వులు జారీ | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
నిబంధనలు సవరణ | బీఎడ్ కోర్సు ప్రవేశ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎడ్ అడ్మిషన్స్ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలన
హైదరాబాద్: మంత్రివర్గం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం అ�
కృష్ణా జలాల వివాదం ముగింపునకు తొలి అడుగు కేంద్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి క�