పేర్లు ఖరారు చేసిన సర్కారు ఉత్తర్వులు జారీ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం రాష్ట్రంలోని పది విశ్వ విద్యాలయాలకు వైస్చాన్స్లర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను
సమర్థతకు ప్రతిభకు పెద్దపీట అన్ని సామాజిక వర్గాలకు అవకాశం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. నిన్న టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు యూనివర్సిటీలు.. వేదిక ఏదైనా అందరికి సామాజిక న్యాయం చే
వర్సిటీలకు వీసీల నియామకం | రాష్ట్రంలో యూనివర్సిటీలకు అతి త్వరలో కొత్త వైస్ ఛాన్స్లర్లు రానున్నారు. ఈ మేరకు వీసీల నియామకానికి ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేసింది.
కరోనా వైరస్ రెండో దశ మరింత ప్రమాదకరంగా ముందుకువచ్చి ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమవుతున్నది. 2020లో కొవిడ్-19 వైరస్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నియంత్రించగలిగింది.లాక్డౌన్�
గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్/గార్ల, మే 17: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రా
రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంస పొరుగు తాకిడి పెరిగింది హైదరాబాద్కు ఇతర రాష్ర్టాల రోగులు దవాఖానలపై తీవ్రంగా పెరిగిన ఒత్తిడి ఈ మేరకు రాష్ర్టానికి కోటాలు పె�
వ్యాక్సిన్ల విషయంలోనూ అదే తీరు కరోనా కష్టకాలంలో సహకారమెక్కడ? కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేక గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న తెలంగాణ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి �
కలెక్టర్ యల్. శర్మన్ | అనాథ పిల్లల సంరక్షణ, సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ప్రకటనలో తెలిపారు.
యూఏఎస్ నిబంధనల సడలింపు తెలంగాణ విజ్ఞప్తికి డీజీసీఏ స్పందన హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనల్లో పౌర విమానయాన సం�
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు | తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది
ప్రభుత్వ కార్యాలయాలకు రావొద్దుఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల రాకపై ఆంక్షల విధించారు. వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడ�
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�