గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలుపని ప్రదేశాల్లో టెంపరేచర్ చెకప్, వైద్య పరీక్షలుమాస్కులు, సామాజిక దూరంతో పనులునిర్మాణ ప్రాంతాల్లోనే కార్మికులకు వసతులురాష్ట్రేతర కూలీలకు నిర్మాణ సంస్థలు అండ
దివ్యాంగుల పరికరాలకు ప్రత్యేక పార్క్ వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ:మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మ�
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రైతులు కరోనా నిబంధనలు పాట�
వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగి
ఆకలిచావులు నిరోధించిన కేసీఆర్ | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి. స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివార�
వ్యవస్థను రూపొందించిన ఎంసీఈఎంఈ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ)/బొల్లారం: రోడ్డు ప్రమాదాల నివారణకు మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ఆధ్వర్యంలో ఆర్టిఫీష
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Schools Shutdown | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు తెలిపారు.
హైదరాబాద్ : ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ రావు అన్నారు. ఉద్యోగుల�
హైదరాబాద్ : పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యా పథకం అద్భుతమని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఓవర్సీస్�
హైదరాబాద్ : ఎస్సీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం సోమవారం మాసబ్ ట్యాం�
నిర్మల్ : భైంసా అల్లర్ల వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న మహాగావ్ గ్రామంతోపాటు భైంసా ప�
హైదరాబాద్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజ�