వ్యాక్సిన్ల విషయంలోనూ అదే తీరు కరోనా కష్టకాలంలో సహకారమెక్కడ? కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేక గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న తెలంగాణ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి �
కలెక్టర్ యల్. శర్మన్ | అనాథ పిల్లల సంరక్షణ, సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ప్రకటనలో తెలిపారు.
యూఏఎస్ నిబంధనల సడలింపు తెలంగాణ విజ్ఞప్తికి డీజీసీఏ స్పందన హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనల్లో పౌర విమానయాన సం�
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు | తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది
ప్రభుత్వ కార్యాలయాలకు రావొద్దుఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల రాకపై ఆంక్షల విధించారు. వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడ�
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలుపని ప్రదేశాల్లో టెంపరేచర్ చెకప్, వైద్య పరీక్షలుమాస్కులు, సామాజిక దూరంతో పనులునిర్మాణ ప్రాంతాల్లోనే కార్మికులకు వసతులురాష్ట్రేతర కూలీలకు నిర్మాణ సంస్థలు అండ
దివ్యాంగుల పరికరాలకు ప్రత్యేక పార్క్ వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ:మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మ�
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రైతులు కరోనా నిబంధనలు పాట�
వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగి
ఆకలిచావులు నిరోధించిన కేసీఆర్ | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి. స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివార�