తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్, బాలకేంద్రాలలో సెప్టెంబర్ ఒకటి నుండి విద్యార్థులకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని బాలభవన్ సంచాలకురాలు ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ�
ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టుహైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ జీవో 111పై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది. వట్టినాగులపల్ల
Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
Crop loans | రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిధులు పంపిణీ చేస్తున్నది. ఇవాళ 12,280 మంది రైతుల ఖాతాల్లో.. రూ. 36.29 కోట్లు జమ చేసింది.
మహేశ్వరం:గ్రామాలభివృద్ది కొరకు తన వంతు సహకారం అందిస్తానని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్సాన్పల్లి గ్రామస్తులు ఉపసర్పంచ్ బురమోని నర్సింహ్మయాద
ద ఒలింపస్.. పేరిట భారీ ప్రాజెక్టును ప్రారంభించిన సుమధుర గ్రూప్ వేవ్రాక్ సమీపంలో ట్విన్ టవర్స్ వాసవీ గ్రూప్ భాగస్వామ్యంతో.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్కు ప్రపంచస్థాయి పెట్టుబడులు రియల
Salaries hike | రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ యూనివర్సిటీ: వయ్యారిభామ అనే కలుపు మొక్క పంటకు చాల ప్రమాదకారి అని, తెలంగాణలో దీనిప్రభావం అధికంగా ఉందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి, అఖిలభారత సమన్వయ కలుపు నివారణ విభాగం అథిపతి �
షాబాద్ : రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం టీఎన్జీవో జిల్లా ఉద్యోగులందరూ కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ సభలో దళితబంధు ప్రారంభో�