Independence day | రేపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సృజనాత్మక కలిగిన విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరె
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనుల అమలు మరింత వేగంగా జరగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీలో జ�
మంత్రి తలసాని | మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యఅభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
సూపర్ స్పెషాలిటీ దవాఖాన | నగరంలోని ఎర్రగడ్డలో రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు.
మంత్రి ఎర్రబెల్లి | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�
త్తిపోతల పథకాలు | నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం హామీలను తక్షణం అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
TS Cabinet : వృద్ధాప్య పింఛన్ అర్హతను తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశి�
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�