కవాడిగూడ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గత 70 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ�
అందరికీ నచ్చేలా బతుకమ్మ చీరెలు సిద్ధం అక్టోబర్ 6లోగా పంపిణీ చేయాలని లక్ష్యం హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరెలు జిల్లాలక
మంత్రి హరీశ్రావు | అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్లో టీఎన్జీఓలు, అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో మరో మంత్రి గంగుల�
పిటిషన్ ఉపసంహరణకు మోకాలడ్డు జత కలిసిన కర్ణాటక ఫుల్బెంచ్కు విచారణ బదిలీ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గతంలో దాఖలుచేసిన పిటిషన్ను ఉపసంహరణకు ఏపీ మోకాలడ్డుతున
ప్రాజెక్టు నిర్మాణంతో నష్టమంటూ మొసలికన్నీరు వాదనలు వినిపించే అవకాశమివ్వాలని ఎన్జీటీకి మొర హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపో�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్, బాలకేంద్రాలలో సెప్టెంబర్ ఒకటి నుండి విద్యార్థులకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని బాలభవన్ సంచాలకురాలు ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ�
ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టుహైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ జీవో 111పై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది. వట్టినాగులపల్ల
Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
Crop loans | రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిధులు పంపిణీ చేస్తున్నది. ఇవాళ 12,280 మంది రైతుల ఖాతాల్లో.. రూ. 36.29 కోట్లు జమ చేసింది.
మహేశ్వరం:గ్రామాలభివృద్ది కొరకు తన వంతు సహకారం అందిస్తానని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్సాన్పల్లి గ్రామస్తులు ఉపసర్పంచ్ బురమోని నర్సింహ్మయాద