Guvvala Balraju | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రభుత్వాధినేతగా కూర్చున్న పీవీ పక్కా కాంగ్రెస్ వ్యక్తి. అయినా, పీవీపై ఉన్న ప్రభావం అది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అంతటి చైతన్యవంతమైన స�
90వ దశకంలో భారత్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు అప్పటి ఆర్థికశాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిది. ఓ వైపు గల్ఫ్ సంక్షోభం, మరోవైపు విదేశీ మారక నిల్వలు తగ్గి�
ఆంధ్రోద్యమంతోనే విశాలాంధ్ర ఉద్యమం కూడా..: విశాలాంధ్ర ఏర్పాటుకు ఆంధ్రులు ఎందుకు, ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ వనరులు లేకుండా మనుగడ స�
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సాగించిన చరిత్ర యాత్రలలో చేసిన పరిశీలనలు, పరిశోధనలను చరిత్రలోని దశల ఆధారంగా, విషయం వారీగా సంక్షిప్తంగా తెలిపే ప్రయత్నం ఇది. తెలంగాణ చరిత్ర మరుగున పడ్డది. కొందరి మరుపున పడ్డది. ఎ
Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును(Telangana formation) ప్రధాని మోదీ (PM Modi) అవ మానించారని (Insulting) బీసీ సంక్షే౦మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
తెలంగాణను ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని స్పష్టం చేశారు. ప్రగతి భవన్కు కంచెలు పెట్టామన్న కాం�
రాష్ర్టాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెనకి తగ్గి కాలయాపన చేయడం వల్లే తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేశారని, ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటైన ఆ పార్టీని దేశమంతా తిరసరిస్తు�
వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్కు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉండటం చాలా అవసరం. చాలా ప్రశ్నలు రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి...
గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల్లో ఎక్కువగా అడిగేందుకు ఆస్కారం ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ విధివిధానాలు, ఈ కమిషన్ ఎలాంటి నివేదికను ప్రభుత్వానికి...
ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది. హైదరాబాద్ సంస్థానంలోనూ, సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు పోరాటాన్ని ముందుండి నడిపించి ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. ఈ నేపథ్యంలో 1948 నుంచి 1952 వరకు తెలంగాణలో...
మంత్రుల బృందానికి పార్టీల అభిప్రాయాలు -టీఆర్ఎస్: తెలంగాణపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణలు పెట్టకూడదని, ఉమ్మడి రాజధాని కాలపరిమితిని ఐదేండ్లకు తగ్గించాలని, భద్రాచలాన్ని తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాల