Telangana | హైదరాబాద్ : జాతీయ జలాభివృద్ధి సంస్థ( NWDA ) కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఈఎన్సీ( Telangana ENC ) మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన జరిగే నేషనల్ వాటర్ డెవలప్మెం�
krishna river | కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. కృష్ణాజల వివాదాలపై మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలంటూ రాసిన లేఖలపై
హైదరాబాద్ : ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అన�
Telangana | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. రాజోలిబండ హెడ్ వర్క్స్ను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ�
సాగర్ ఎడమ కాల్వపై నందికొండ నివేదికలో స్పష్టం నిబంధనలకు విరుద్ధంగా 3.78 లక్షలకు పెంపు ఉద్దేశపూర్వకంగా పెంచిన ఉమ్మడి ఏపీ సర్కారు దాన్ని 1.3 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలి కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ హైద�
telangana enc muralidhar writes letters to krmb chairman | కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం రెండు లేఖలు రాశారు. సాగర్ ఎడమ కాలువను
Telangana ENC wrote a letter to KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ