Harish Rao | రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహీగానే చరిత్రలో మిగిలిపోతాడే తప�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గతేడాది జూన్ 2న ప్రారంభించి 21 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు కొనసాగింపుగానో, లేదా వాటికి సంబంధం
Telangana | తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
‘ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి రంగంలోనూ ప్రగతిపథంలో దూసుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు’ అంటున్నారు ప్రముఖ �
హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనమందరం మొక్కలను పెంచడం బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల, షాద్నగర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతూ మందుకెళ్తున్నది
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో సోమవారం నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ముందుగా
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో చేపట్టిన హరితహారం వల్లే వర్షాలు సమృద్ధిగా కురిసి మెరుగైన వర్షపాతం నమోదవుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్�
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ కూతురు, ప్రకృతి ప్రేమికురాలు చిన్నారి బ్లెస్సీ తాను సేకరించిన లక్షా పదివేల సీతాఫ�
రైతు పండుగకు వేళైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. కందనూలు జిల్లాలో సేద్యం సంబురంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటి వనరులు పెరగడంతో బీడుబడి�
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ ప్రగతి అడుగడుగునా ప్రతిబింబించేలా 21 రోజుల పాటు ఉత్సవాలకు సిద్ధమైంది.